బీరప్ప గుడి ప్రారంభోత్సవం

– ముఖ్య అతిథులుగా డాక్టర్ బండివార్ దంపతులు
నవతెలంగాణ –  మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీరప్ప గుడి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బండి వార్ విజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవానికి గ్రామ మాజీ సర్పంచ్ ధరాస్ సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వార్ లక్ష్మణ్, బీరప్ప గుడి నిర్మాణ కుల సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love