నవతెలంగాణ – అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది హాజరైనట్లు సమాచారం.