అజ్మీర్‌ దర్గాకు కేసీఆర్‌ చాదర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉర్స్‌ షరీఫ్‌ సందర్భంగా అజ్మీర్‌ దర్గాకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాదర్‌ పంపించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌం మంత్రి మహమూద్‌ అలీ, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆజమ్‌ అలీ తదితర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Spread the love