జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో చోటు దక్కకపోవడంపై కేకేఆర్ ప్లేయర్ అసంతృప్తి

నవతెలంగాణ – హైదరాబాద్: జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై కేకేఆర్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి వినూత్నంగా అసంతృప్తిని వ్యక్తపరిచారు. తనకు పెయిడ్ PR ఏజెన్సీ ఉంటే బాగుండేదని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఈ ఏడాది కేకేఆర్ తరఫున వరుణ్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. 14 ఇన్నింగ్సుల్లో 21 వికెట్లు తీసి ఆ జట్టు ట్రోఫీని గెలవడంలో వరుణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Spread the love