అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పొన్నం

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్  మండలంలో మంగళవారం రాత్రి రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పందిల్ల గ్రామంలో పల్లె దవాఖాన, రాముల పల్లె లో గ్రామ పంచాయితీ భవనం, వాటర్ ట్యాంకు, వంగ రామయ్య పల్లె లో గ్రామ పంచాయితీ భవనం, వాటర్ ట్యాంకు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పందిల్ల సర్పంచ్  తోడేటి రమేష్, రాములపల్లి సర్పంచ్ గంగ మదన్మోహన్ రెడ్డి, వంగరమయ్యపల్లి సర్పంచ్ వంగ విజయలక్ష్మి వెంకట్రాంరెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
Spread the love