నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సతీ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులో కలిశారు. ఈనెల 18వ తేదీన జెన్ వి కన్వెన్షన్ హాల్, కొంపల్లి, హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా వివాహ పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆహ్వానానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షి ని సైతం భూపతి రెడ్డి దంపతులు కలిసి వివాహానికి రావలసిందిగా ఆహ్వానించారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సతీ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులో కలిశారు. ఈనెల 18వ తేదీన జెన్ వి కన్వెన్షన్ హాల్, కొంపల్లి, హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా వివాహ పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆహ్వానానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షి ని సైతం భూపతి రెడ్డి దంపతులు కలిసి వివాహానికి రావలసిందిగా ఆహ్వానించారు.