- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నరాజు ఆ గణేశుని ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నిండాలని ఆకాంక్షించారు.
- Advertisement -



