ముగిసిన ఎం.ఎల్.సీ ఎన్నికల ప్రచారం….


నవతెలంగాణ – అశ్వారావుపేట: నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల నియోజక వర్గం ఉప ఎన్నికల ప్రచారం శనివారం తో ముగిసింది. ఈ నియోజక వర్గం పరిధిలోని,ఖమ్మం పార్లమెంట్,అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్,వామపక్ష శ్రేణులు ప్రచారం నిర్వహించారు. శనివారం పలువురు పట్టభద్రులు ను కాంగ్రెస్ నాయకులు కలిసి ఓట్లు అభ్యర్ధించారు.

Spread the love