నవతెలంగాణ – వరంగల్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కాంప్రమైజ్ అయ్యారు. టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్ పదవి తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే.. నేడు టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ రైతుబంధు చైర్మన్ గా వల్ల రాజేశ్వర్ రెడ్డి పదవిని తాటికొండ రాజయ్యకు ఇచ్చారు. .