న‌వ‌తెలంగాణ మార్నింగ్ టాప్ న్యూస్‌

1. cilck here నేడు కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ -ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులోread more

2. click here తెలంగాణలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీread more

3. click more ట్రాక్టర్‌ బోల్తా.. 13 మంది దుర్మరణం 
నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తాపడి 13 మంది మృతిచెందగా, మరో 15 మంది గాయపడినట్లు అధికారులుread more

4. click here బెంగాల్‌లో రెండు బూత్‌లలో నేడు రీపోలింగ్.. 
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. బారాసాత్, మథురాపుర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ బూత్‌లు ఉన్నాయి. రిటర్నింగ్read more

5. click here పెరిగిన అమూల్ పాల ధరలు… 
నవతెలంగాణ – హైదరాబాద్: అమూల్ పాల ధరలను రూ. 2 మేర పెంచినట్టు గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని read more

 

 

 

Spread the love