నవతెలంగాణ కేరళ: వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. ఆమె కూడా బుధవారమే నామినేషన్ దాఖలు చేశారు. తనకు రూ.72లక్షల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. వారసత్వంగా వచ్చిన రూ.71లక్షల విలువైన ఆస్తి, రూ.10వేల నగదు, రూ.62వేల బ్యాంకు డిపాజిట్లు, రూ.25వేల విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.