Monday, June 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్

నేడు విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మెగాస్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకకు రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబుతో పాటు చిత్ర యూనిట్ హాజరుకానుంది. ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -