Monday, August 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీజేఐ ఆహ్వానం పై పునరాలోచించండి

సీజేఐ ఆహ్వానం పై పునరాలోచించండి

- Advertisement -

నల్సార్‌ ‌యునివర్సిటీ వైస్‌‌చాన్సలర్‌కు విద్యార్థుల లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

నల్సార్‌ ‌యూనివర్సిటీకి సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టీస్‌ సూర్యకాంత్‌ మిశ్రాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం పట్ల పునరాలోచించాలని కోరుతూ యూనివర్సిటీ వైస్‌‌చాన్సలర్‌, రిజిస్ట్రార్‌, అధ్యాపకులకు 2026 బ్యాచ్‌‌కు చెందిన విద్యార్థులు లేఖ రాశారు. ఈమేరకు ఆదివారం ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. నల్సార్‌ ‌లా యూనివర్సిటీకి సీజేను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు తమ లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -