మామిడిపల్లి లో పుస్తెలతాడు చోరీ

నవతెలంగాణ- చందుర్తి
వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ మహిళా మెడల నుండి గుర్తు తెలియని దుండగులు బైకుపై వచ్చిపుస్తెల తాడు తెంపుకొని పరార్ ఐనట్లుగా సమాచారం. హన్మజి పేటలోని వైన్స్ వద్ద ఉన్న సిసి ఫుటేజ్ ఆధారంగాపై పోలిసులు రంగంలో కి దిగిన డిఎస్పీ నాగేంద్ర చారి, మూడు స్టేషన్ల సిఐలు ఎస్సైలు గాలింపు చర్యలు చేపట్టారు.

Spread the love