- Advertisement -
నవతెలంగాణ – చెన్నై: ఐపీఎల్లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. సంజు(11) సహా బ్యాటర్లంతా నిరాశపర్చినా కెప్టెన్ రుతురాజ్(74*) ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, అర్షద్ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, మానవ్ చెరో వికెట్ పడగొట్టారు.
- Advertisement -



