నవతెలంగాణ శంకరపట్నం : పార్లమెంటు ఎన్నికలు సోమవారం నిర్వహిస్తుండగా ఎంపీపీ ఉమెంతల సరోజన తనయుడు సతీష్ రెడ్డి ఓటు వేసేందుకు శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు, హైస్కూల్లో ఓటు వినియోగించుకునేందుకు వేల్లగా పోలీసులు మొబైల్ హలో లేదని మొబైల్ బయటపెట్టి రమ్మనందుకే పోలీసులపై దుసురుగా ప్రవర్తించడమే కాకుండా పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన సతీష్ రెడ్డి,పై అక్కడే ఉన్న స్థానికులు పలువురు పలు రకాలుగా చర్చించుకున్నట్లు,ప్రత్యేక సాక్షులు తెలిపారు.