డ్రైనేజీ పనులు ప్రారంభం

నవతెలంగాణ – బొమ్మలరామారం
మండలంలోని హాజపూర్ గ్రామంలో మంగళవారం డ్రైనేజి పనులు సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ..మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో డ్రైనేజీ పనులు ప్రారంభించామని,గ్రామంలో మురికినీటి సమస్య లేకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ బాలరాజు, శ్రీకాంత్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ పుర్ర రాధ, వరలక్ష్మి, నవీన్, శ్రీవర్ధన్ రెడ్డి, యశోద, మాదవి, నర్సింహా,గ్రామ శాఖ తుమ్మల నర్సింహా, అశోక్, రాంరెడ్డి బాపు, సంజీవ రెడ్డి, కుమార్, జగన్నాధం, మహేష్, శ్రీను యాదగిరి, శంకరయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love