కాంగ్రెస్ రెండో జాబితా రిలీజ్

నవతెలంగాణ న్యూఢిలీ: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 45 మందితో రెండో జాబితాను ఆ పార్టీ శుక్రవారం సాయంత్రం…

కరీంనగర్‌ కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌లపై ఈసీ బదిలీ వేటు

నవతెలంగాణ హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు పడింది. కలెక్టర్‌ గోపీ, సీపీ సుబ్బరాయుడులను బదిలీ చేస్తూ…

భారీగా నగదు సీజ్

నవతెలంగాణ హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులోకి వచ్చిన దగ్గర నుండి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల…

వైఎస్సార్‌టీపీకి ఉమ్మడి గుర్తు కేటాయించిన ఈసీ

నవతెలంగాణ హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (ysrtp)కి కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119…

బీజేపీ టికెట్ ఎవరికో ?

 హస్తినలో ఎవరికి వారి మంతనాలు! నవతెలంగాణ చందుర్తి: వేములవాడ రాజకీయ పరిణామాలు ఉత్కంఠకు తెర తొలగలేదు. ఒక వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్…

నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి

నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన కంకణాల నివేదిత…

జనగాంలో రూ.3.09 కోట్ల విలువైన బంగారం పట్టివేత

నవతెలంగాణ హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. సరైన పత్రాలు…

రేవంతే ముఖ్యమంత్రి : మోత్కుపల్లి జోష్యం

 నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జోష్యం చెప్పారు.…