గడువులోగా రా రైస్‌ ఎఫ్‌సీఐకి ఇవ్వాలి

– కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ తెలంగాణ రైతుల శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జి…

‘ముందస్తు జననాల’లో శిశు మరణాలు

న్యూఢిల్లీ: 2020లో అంతర్జాతీయంగా 1.34 కోట్ల మంది చిన్నారులు నిర్ధారిత 37 వారాల కంటే ముందుగానే ఈ లోకంలోకి అడుగు పెట్టారు.…

ప్రయివేటు రంగంలో 10వేల ఉద్యోగాలు

– ఈ నెల 22న మెగా జాబ్‌ మేళా : పోస్టర్‌ ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ ‘నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో…

షష్టిపూర్తి కలాలకు నేడు సత్కారం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో గురువారం షష్టిపూర్తి కలాలలకు సత్కార…

సింప్లీబిజ్‌ ప్రొఫెషనల్‌ సేవల ప్రయోజనం

– ఐదేండ్లలో రూ.100కోట్ల ఆదాయం – టీహబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు – స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలకు సవాళ్లు: రఘుబాబు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ ‘వ్యాపారంలో…

గో ఫస్ట్‌ దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌ విమానయాన సంస్థ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ పిటిషన్‌ను…

కునో జాతీయ పార్కులో మూడో చీతా మృతి…

నవతెలంగాణ – ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన చీతాలు మృత్యువాత పడుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ…

దేశంలో కొత్త‌గా 1,690 క‌రోనా కేసులు

నవతెలంగాణ – హైదరాబాద్ దేశంలో 1,600 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8…

సృజనాత్మకం సైన్స్‌ బోధన

– ఆ రకంగా బోధన జరిగే దేశాలు ఎంతో ప్రగతిని సాధించాయి.. : ప్రొఫెసర్‌ డాక్టర్‌ క్వాజీ అజ్హర్‌ నవతెలంగాణ బ్యూరో…

ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

నవతెలంగాణ-వనస్థలిపురం ఇంటర్‌ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిలయ్యానని మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు హైదరాబాద్‌లో జరిగాయి.…

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమయ్యేనా?

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక ఎనిమిదేండ్ల వుతోంది. ఐదేండ్లు గడిచినా పదోన్నతులు, బదిలీలు…

వాసు మారాడు

వాసు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తెలివిగలవాడే కానీ వాసులో ఒక అవలక్షణం వుంది. ఏడాదంతా ఆటపాటల్లో…