ఎన్నారైల సమస్యలు పరిష్కరించాలి

నవతెలంగాణ -ఆర్మూర్   

తెలంగాణ బీసీ సంక్షేమ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు పాలకూరి స్వప్న  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి మంగళవారం కలిసినట్టు తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షులు బట్టు స్వామి మంగళవారం తెలిపారు . ఎన్ఆర్ఐల బాధల గురించి చర్చించడం జరిగింది అని, ఎన్ఆర్ఐ పాలసీ వస్తే వాళ్ళ కుటుంబాలకు ఒక్క దీమా ఉంటది అని మంత్రి తో మాట్లడటం జరిగింది అని అన్నారు.
Spread the love