పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందజేసిన ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న పాఠ్యపుస్తకాల ను శుక్రవారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మండలంలోని వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, జడ్పిటిసి శంకర్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సాయికుమార్, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు తూర్పు రాజు, పత్తి శ్రీనివాస్, ఎంఈఓ సేవ్ల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love