నవతెలంగాణ – హైదరాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓటర్లంతా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు.