Sunday, September 20, 2026
E-PAPER
Homeజాతీయంతిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: తిరుమల శ్రీవారి జులైకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా బుకింగ్ మ.3 గంటలకు అందుబాటులో ఉంచనుంది. అలాగే మే నెలకు సంబంధించి పద్మావతి అమ్మవారి ఆలయం స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ.200 టికెట్లను కూడా రేపు ఉ. 10 గంటలకు రిలీజ్ చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -