ధోలావిర…

ధోలావిర… సింధు లోయ నాగరికతతో ముడిపడి ఉన్న భారతదేశంలోని అత్యంత ప్రముఖ పురాతన ప్రదేశం, రెండు అతిపెద్ద హరప్పా నాగరికతలలో ఒకటి. అంతేకాదు, మన ఉపఖండంలో 5వ అతిపెద్దది. 4500 ఏండ్ల కిందటి ఈ ప్రదేశాన్ని గుజరాత్‌లోని కుచ్‌ జిల్లా బచావు తాలూకా ఖాదిర్‌బెట్‌లో 1968లో కనుగొన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో మన దేశంనుంచి ఎంపికైన వాటిలో నలభయ్యవ స్థానంలో ఉంది.

Spread the love