నవతెలంగాణ – మిరుదొడ్డి
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ నర్సింలు కుటుంబానికి అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ అండగా నిలిచారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో పాటి నర్సింలు (32) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి అండగా నిలిచారు. నర్సింహులు కు ఇద్దరు కూతుర్లు హిమత (5), ప్రిన్సి (2), ఉనారు. కుటుంబానికి అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ 50కేజీ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల తాజా మాజీ సర్పంచ్ కిష్టయ్య, అఖిల రాజ్ ఫౌండేషన్ సభ్యులు సాయిలు, నాగరాజు, అస్క స్వామి, నానం అశోక్, నీరటి బాబు, నానం రాజయ్య, పాటి రాజు, నిమ్మ రాజయ్య, చికోడు బండ నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి అండగా అఖిలరాజు ఫౌండేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES