- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : నూతనంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఎం బ్రహ్మానందం పదవి బాధ్యతలు స్వీకరించినారు. ఈ సందర్భంగా సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని గోవింద్ పెట్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బండమీది జమున గంగాధర్, మాజీ ఎంపీటీసీ యాల్ల రాజ్ కుమార్ లు సన్మానించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ముందున్నారని వారు అన్నారు.
- Advertisement -