- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కిషన్ రావు పల్లి గ్రామానికి చెందిన ఇప్ప పూజిత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. గురువారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య మృతురాలి కుటుంబాన్నీ పరామర్శించి సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్,అడ్వాల మహేష్,శ్రీనివాస్, సత్తయ్య,సురేష్ పాల్గొన్నారు.
- Advertisement -