Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్వో ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు 

ఎమ్మార్వో ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
చారకొండ మండలంలో ఇటీవల ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన ఉమాను మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ నేతలు కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మార్వోను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిటి విద్యా దరి రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రాజు రెడ్డి, నాయకులు జంగయ్య, గజ్జె యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -