Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయంరంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -