- Advertisement -
– ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం
నవతెలంగాణ-ఆర్మూర్ : ప్రజా కలలను పరిరక్షించుకుందామని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం అన్నారు .పట్టణంలో ఏరియా ముఖ్యకార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించినారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏరియా మహాసభ 10 వ తేదీ సోమవారంనాడు ఈనెల మహాసభ జరపాలని, మహాసభలు విజయవంతం చేయాలని కళాకారులను హాజరు కావాలని ఈ సభ విజయవంతం చేయాలని ఏరియా కళాకారులను కోరనైనది సమావేశంలో నర్సారెడ్డి, రామకృష్ణ, శంకర్, రవి, శివ, కుల్దీప్ శర్మ తదితరలు పాల్గొన్నారు .
- Advertisement -



