Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు..

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు..

- Advertisement -

నవతెలంగాణ-టేకుమట్ల 
మండలంలోని వెంకటరపల్లె గ్రామానికి చెందిన నేరెళ్ల పద్మ తిరుపతి గౌడ్ కుమారుడు నేరెళ్ల ప్రణయ్-శ్రావణి వివాహం మండల కేంద్రంలోని పి ఆర్ ఎం ఆర్ గార్డెన్లో జరిగిన వివాహ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కళ్యాణానికి సీనియర్ నాయకులు చిట్యాల మాజీ ఎంపీపీ పెర్కారి జయసుధ విష్ణువర్ధన్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నందం, కాంగ్రెస్ నాయకులు కత్తి సంపత్, మాజీ ఎంపిటిసి సంగి రవి,దొంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -