- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నవంబర్ 23న ప్రజానాట్యమండలి నిజాంబాద్ జిల్లా కమిటీ పదవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పదవ మహాసభను నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ జిల్లా మహాసభలోజానపద కళాకారులచే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కావున కళాకారులందరూ ఈ మహోత్సవానికి వచ్చి విజయవంతం చేస్తారని కోరుతున్నామన్నారు.
- Advertisement -



