Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిగ్రీ పరీక్షలు ప్రశాంతం..

డిగ్రీ పరీక్షలు ప్రశాంతం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని  డిగ్రీ- సీ బీ సీ ఎస్- ఒకటవ,మూడవ,ఐదవ, సెమిస్టర్ (రెగ్యులర్) మరియు రెండవ, నాల్గవ, ఆరవ, సెమిస్టర్  (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాపితంగా 30 సెంటర్లలో జరుగుచున్నవి. నాలుగవ రోజు సోమవారం ఉదయం జరిగిన పరీక్షలకు 420 మంది విద్యార్థులు ఉండగా 389  మంది విద్యార్థులు హాజరు అయ్యారు 31 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. 

మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు  4844 మంది విద్యార్థులు ఉండగా 4677 మంది విద్యార్థులు హాజరు కాగా 167 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ గంటా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -