నవతెలంగాణ చెన్నై: సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్కప్(cricket worldcup)లో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 9 రన్స్ కే ఔటయ్యాడు. పాక్ 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. పాక్ జట్టులో రెండు మార్పులు చేశారు. మహమ్మద్ వాసిమ్, మహమ్మద్ నవాజ్లను జట్టులో చేరుకున్నారు. కసిగో రబడ, రీజా హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ను దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ కోసం రెస్ట్ ఇచ్చింది.