Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుపోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

- Advertisement -

నవతెలంగాణ ఆర్మూర్

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మండలంలోని అంకాపూర్ గ్రామ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో బి శివాజీ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -