Friday, December 19, 2025
E-PAPER
Homeజిల్లాలుమీనాక్షి నటరాజన్ ను కలిసిన నాయకులు

మీనాక్షి నటరాజన్ ను కలిసిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కాట్ పల్లి నగేష్ రెడ్డి (డీసీసీ అధ్యక్షులు నిజామాబాద్ ) వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కలిశారు. వీరి వెంట ఘన్ రాజ్, పంచరెడ్డి చరణ్  ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -