Saturday, December 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకోర్టుకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

కోర్టుకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఓయూ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్‌స్టేషన్లలో గతంలో నమోదైన కేసుల విచారణలో భాగంగా.. సీఎం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైనట్టు సమచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -