- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మండలంలో పెద్దతూoడ్ల గ్రామంలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో బుధవారం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు తెలిపారు.క్రీస్తు పుట్టుకను స్మరిస్తూ నెల రోజులుగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



