Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాడేమోసిన తాడిచెర్ల  సర్పంచ్ బండి స్వామి

పాడేమోసిన తాడిచెర్ల  సర్పంచ్ బండి స్వామి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన రేపాల శరత్ (28) గురువారం పురుగుల మందు సేవించి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం మృతుని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో మృతుని కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ బండి స్వామి పరామర్షించి, అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అత్యంక్రియల్లో భాగంగా శరత్ పార్టీవాదేహానికి నివాళులర్పించి పాడే మోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగం ఐలయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -