- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : దక్షణ ఖాసిగా పేరుగాంచిన కాళేశ్వర-ముక్తేశ్వర స్వామి దేవస్థానం త్రివేణి సంఘమంలో 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే అంతర్వాహిణిగా ప్రవహిస్తున్న సరాస్వతి నదికి,”సరస్వతి పుష్కరాల” కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో రేపు 26న సోమవారం మండల ప్రజల కోసం 15 ఉచిత బస్ లను ఏర్పాటు చేసినట్లుగా దండు రమేష్, బడితేల రాజయ్య ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అన్ని గ్రామాల్లో రేపు ఉదయం బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.మండల కేంద్రమైన తాడిచెర్లకు రెండు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
- Advertisement -