- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియాపై ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. బుధవారం హరారే వేదికగా హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది.ఫైసల్ షినోజాడా(104), ఉజైరుల్లా నియాజై (101) సెంచరీలు చేశారు. ఇండియన్ బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు.
- Advertisement -



