- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని పద్మా జీవాడి గ్రామం ని గురువారం ఎంపీడీవో సంతోష్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా గ్రామంలో కాటిల్ షెడ్ కు భూమి పూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను సందర్శించి సమయపాలన నాణ్యతగా ఉపయోగ సమీక్ష నిర్వహించారు పనులు వేగవంతంగా నాణ్యతతో సమయపాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోకోటి సుబ్బారావు ఉపసర్పంచ్ నల్లవెల్లి రాజశేఖర్ రెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఫీల్డ్ అసిస్టెంట్ మామిళ్ల అనిత వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



