తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమి, సమ్మక్క సారక్క డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశమందిరం మొదటి అంతస్తులో డాక్టర్ కొరుప్రోలు హరనాథ్ కవితా సంపుటి ‘నా అడుగులటువైపే’ ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, ధూళిపాళ అరుణ, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ దేవులపల్లి వాణీదేవి, డాక్టర్ బాలాచార్య నామోజు, డాక్టర్ కె.అనితారెడ్డి, గుడిపాటి, డాక్టర్ అమృతలత, వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని, పల్లె కిశోర్ కుమార్, కటికోజ్జ్వల అనందాచారి, బ్రదర్ జాన్ హాజరవుతారు. పరాభవ నామ సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ, ప్రకతి, వసంతం మరియూ దాంపత్యం అంశాలపై దాదాపు 30 మంది కవులు, కవయిత్రులతో కవి సమ్మేళనం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.
కన్వీనర్: డా|| కొరుప్రోలు హరనాథ్, 9703542598
‘నా అడుగులటువైపే’ ఆవిష్కరణ సభ
- Advertisement -
- Advertisement -


