- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నాలుగో రోజు కూడా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని వి బి జి రామ్ జి సిబ్బంది పెన్డౌన్, షట్ డౌన్ చేపట్టి ప్రభుత్వాన్ని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జయరాజ్, ఈసీ వివేక్, టీఏలు వెంకన్న, లింగయ్య, సుజాత, బిక్షం, నర్సింహా, సీఈఓ నాగభూషణ్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



