Thursday, March 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ధర్మారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

ధర్మారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ జన్నారం

జన్నారం మండలంలోని ధర్మారం ప్రభుత్వ యూపీఎస్ పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు.
8 మంది విద్యార్థులు గురుకుల విద్యాలయాలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సత్తయ్య తెలిపారు. ఎంపికైన సందీప్,కీర్తన,అవంతిక,తన్మైశ్రీ,హర్షిణి,ఆరుష్,అహల్య,శ్రీజన్ కుమార్ లను పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనకు ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -