- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ఇటీవల మృతిచెందిన కూనూరి బాలమ్మ, గ్యార అంజయ్య ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహకారంతో ఆదివారం నాడు బాధిత కుటుంబాలను పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పసుల సతీష్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నోముల చంద్రశేఖర్, వార్డు సభ్యుడు పల్లె మధు, పేరపు స్వామి, కోరుటూరి సతీష్, గుమ్మడి సోములు, కొరుటూరి సిద్ధులు, కొరుటూరి బిక్షపతి, మారగని మధు, గుమ్మడి సత్తయ్య, కొరుటూరి సోమేశ్వర్, కొరుటూరి రామచందర్, అయిలీ నర్సింలు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



