- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రతి ఒక్కరూ అక్షరాస్యత కలిగి ఉండాలని పెద్ద టాక్లి గ్రామ సర్పంచ్ అంజన బాయి అన్నారు. డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామంలో ఉల్లాస్ పరీక్ష నిర్వహణలో సర్పంచ్ అంజనబాయి పాల్గొని పరీక్ష రాసే సభ్యులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివో ఏ మాధవ్, అధ్యక్షురాలు సాయాబాయి, మహిళా సంఘం సభ్యులు పరీక్షల్లో పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
- Advertisement -



