Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరూ అక్షరాస్యత కలిగి ఉండాలి: సర్పంచ్

ప్రతి ఒక్కరూ అక్షరాస్యత కలిగి ఉండాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
ప్రతి ఒక్కరూ అక్షరాస్యత కలిగి ఉండాలని పెద్ద టాక్లి గ్రామ సర్పంచ్ అంజన బాయి అన్నారు. డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి  గ్రామంలో ఉల్లాస్  పరీక్ష నిర్వహణలో సర్పంచ్ అంజనబాయి పాల్గొని పరీక్ష రాసే సభ్యులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివో ఏ మాధవ్, అధ్యక్షురాలు సాయాబాయి, మహిళా సంఘం సభ్యులు పరీక్షల్లో పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -