- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు కుమార్తె జోనిటా వివాహ శుభలేఖను గురువారం కాంగ్రెస్ పార్టీ మద్నూర్ టౌన్ అధ్యక్షులు బండివార్ గోపి ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు మద్నూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సందూర్ వార్ హనుమాన్లకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మాట్లాడుతూ.. మద్నూర్ మండల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, విలేకరులందరూ ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు హాజరు కావాలని కోరారు.
- Advertisement -



