- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యాలయం ఎదుట జాతీయ జెండాను సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఎగురవేశారు. అనంతరం సింగిల్ విండో అధికారులు డైరెక్టర్లు సిబ్బంది స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో కార్యదర్శి జె బాబు పటేల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -