- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య ఐకెపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మండల అభివృద్ధి అధికారి రాణి ఐకెపి ఎపిఎం రవీందర్ మండల మహిళా సమైక్య సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -